Delhi Covid Cases దేశంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత 15 నెలల్లో ఎన్నడూలేని విధంగా బుధవారం అత్యధికంగా 2 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా, 1038 మంది ప్రాణాలు కోల్పోయారు.
హోరాహోరీ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్పత్రి పాలయ్యారు. కరోనా సోకడంతో ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచారు. అభ్యర్థి మరణంతో ఉప ఎన్నిక వాయిదా పడింది.
కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా.. అతడ్ని వైద్యులు రెండుసార్లు చంపేశారు. ప్రాణాలతో ఉండగానే కుటుంబసభ్యులకు చనిపోయినట్టు సమాచారం ఇచ్చారు.
విడాకుల తీసుకునే ముస్లిం మహిళలకు అదనంగా న్యాయ పద్ధతులను ఆశ్రయించే అవకాశం లేదందటూ ఐదు దశాబ్దాల కిందట ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టు తాజాగా సమీక్షించింది.
కరోనా విజృంభణకు మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. దేశవ్యాప్తంగా నమోదువుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు 30 శాతం ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.
ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారికి బ్లడ్ క్లాట్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ పలు దేశాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలోనే డెన్మార్క్ పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టింది.
దేశంలో కోవిడ్ మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదుకావడంతో ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి.
India Pakistan Relations భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు నానాటికీ దిగిజారుపోతున్నాయి.. ఇరు దేశాలూ యుద్ధాన్ని కోరుకోకపోయినా పాక్ దుస్సాహసం చేస్తే భారత్ సైనిక చర్య ద్వారా బుద్ధి చెబుతుందని అమెరికా పేర్కొంది.